Header Top logo

బొమ్మనహల్ మండలం లో రెండు గ్రామాల ప్రజలు, ప్రయాణించే ప్రజలు భయాందోళన

ఏపీ 39టీవీ 05 ఫిబ్రవరి 2021:

బొమ్మనహల్:రాయదుర్గం తాలూకా, బొమ్మనహల్ మండల పరిధిలోని దర్గా హోన్నూర్ గ్రామం నుండి వ్యాశాపురం కి వెళ్ళు బ్రిడ్జి కూలిపోవడంతో ఆ బ్రిడ్జి మీద ప్రయాణించు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.వెంటనే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పొలాలకు వెళ్లే బ్రిడ్జిని మరమ్మతులు చేయాలని దర్గా వన్నూరు గ్రామ ప్రజలు, వ్యాసాపురం ప్రజలు కోరుచున్నారు. వెంటనే అధికారులు దీనిపై దృష్టి పరచాలని ప్రజలు కోరుతున్నారు.

K. రమేష్,
ఏపీ 39 టీవీ,
బొమ్మనహల్.

Leave A Reply

Your email address will not be published.

Breaking