Header Top logo

గోరంట్ల మేజర్ పంచాయతీ ఎన్నికల భరిలో నామినేషన్ దాఖలు

ఏపీ 39టీవీ 12ఫిబ్రవరి 2021:

గోరంట్ల మేజర్ పంచాయతీ ఎన్నికలభరిలో టీడీపీ భలపరచిన సర్పంచు అభ్యర్థిగా దేవరకొండ గంగమ్మ  నామినేషన్ సందర్భంగా గోరంట్ల కన్యకాపరమేశ్వరి దేవాలయం (వాసవిమహల్) నందు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అక్కడినుండి కాలినడకన బస్టాండ్ కూడలి వరకు చేరుకొని తదుపరి మండల MDO/MPDO కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్తున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు , మాజీ MP శ్రీ నిమ్మల క్రిష్టప్ప ,హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు పార్థసారథి , టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సావిత్రమ్మ ,గోరంట్ల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలుసీబీన్ ఆర్మీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking