Header Top logo

ఓటును హక్కును వినియోగించుకున్న – జొన్నలగడ్డ కుటుంబం

AP 39TV 08 ఏప్రిల్ 2021:

MPTC,ZPTC ఎన్నికలలో భాగంగా బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి , రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరు సాంబశివారెడ్డి  మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు‌.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking