Header Top logo

192 బాటిల్స్ టెట్రా 90 ml కర్ణాటక అక్రమ మద్యం పట్టివేత

192 బాటిల్స్ టెట్రా 90 ml కర్ణాటక అక్రమ మద్యం పట్టివేత,

AP39TV,
ఫిబ్రవరి- 3,

కనేకల్:- గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అక్రమ రవాణా మద్యం నిషేధించడానికి ఈ దినం స్పెషల్ ఎన్ ఫోర్ మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలోని బొమ్మనహల్ మండలం లోని కందేపల్లి వద్దా దాడులు చేయగా సింగేపల్లి గ్రామానికి చెందిన హరిజన నాగప్ప అను వ్యక్తి నుండి అక్రమ కర్ణాటక మద్యం Hayvaads,cheep,whisky, 90 ml టెట్రా ప్యాకెట్స్ 2 బాక్సులు యందు మొత్తం 192 మద్యం ప్యాకెట్స్ ను తీసుకుని వస్తుండగా కనేకల్ స్పెషల్ ఇన్ ఫర్ మెంట్ బ్యూరో సెబ్ స్టేషన్ సి. ఐ. డి .సోమశేఖర్ తమ అధికారులతో నిందితుడిని పట్టుకుని మద్యం బాటిల్స్ ను సీజ్ చేసి సదరు ఆ వ్యక్తిని అరెస్టు చేసి రాయదుర్గం Jfcm కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు జడ్జి సదరు వ్యక్తిని 14 రోజులు రిమాండ్ కు తరలించాలని జడ్జి ఆదేశించారని తెలియజేశారు. ఎవరైనా అక్రమ మద్యం నాటుసారా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుని PD Acd నమోదు చేయడానికి వెనుకాడమని తెలియజేసినట్టు Seb సీ.ఐ .D. సోమశేఖర్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో seb C.I. D. సోమశేఖర్, S.I. P. వీరస్వామి, HC. J. శంకర్ నాయక్,. Pc లు మారుతి ప్రసాద్, మల్లికార్జున, నరసింహులు, సువర్ణ పాల్గొన్నారు.

 

 

 

 

R. ఓబులేసు,
ఏపీ39టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇంచార్జి

Leave A Reply

Your email address will not be published.

Breaking