Header Top logo

మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం  గిఫ్ట్

న్యూ ఇయర్ లో ఎంజాయ్ కోసం

ఔను.. మీరు విన్నది నిజమే.. న్యూ ఇయర్ కు వెల్ కం చెప్పడానికి తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు గిప్ట్ ప్రకటించింది.

డిసెంబర్ 31న అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం దుకాణలు, బార్లు తెరిసి ఉండేటట్లు అబ్కారి శాఖ ఆదేశాలు జారీ చేసింది.

అయితే.. కొత్త ఏడాది సంబురాల దృష్ట్యా డ్రగ్స్‌, అక్రమ మద్యంపై ఆబ్కారీ శాఖ ప్రత్యేక నిఘా  పెట్టింది. ఇప్పటికే 14 బృందాలతో ఎక్సైజ్‌ శాఖ భాగ్యనగరంలో భద్రతా చర్యలకు సిద్ధమైంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking