Header Top logo

శ్రీ ధర్మస్థల మంజునాథ స్వామి ని దర్శించుకున్న – మాజీ మంత్రి రఘువీర దంపతులు

AP 39 TV 28 మార్చ్ 2021:

గుడిబండ:-మాజీ మంత్రి స్వగ్రామమైన నీలకంఠాపురం గ్రామంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన దేవాలయలను జూన్ 19-06-2021 నుండి 27-06-2021 వరకు జరుగు ప్రారంభోత్సవాలకు శ్రీ ధర్మస్థల ఆలయానికి ధర్మాధికారిని అయిన వీరేంద్ర హెగ్గడే ను ఆహ్వానంచిన శ్రీ నీలకంఠేశ్వర ఆలయ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ N. రఘువీరారెడ్డి దంపతులు.

 

కొంకల్లు శివన్న,
ఏపీ39టీవీ న్యూస్ రిపోర్టర్,
గుడిబండ.

Leave A Reply

Your email address will not be published.

Breaking