Header Top logo

రంజాన్ తోఫా ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనంత.

AP 39TV 04మే 2021:

రంజాన్ పండుగను పురస్కరించుకుని చాందిని మసిద్ చారిటల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని పిటిసి ఎదురుగా ఉన్న చాందిని మసీదు లో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.వీలైనంత వరకు ఎవ్వరు బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలని,తప్పని సరి పరిస్థితుల్లో బయటి వస్తే మాస్క్ ను ధరించడమే కాకుండా బౌతికదూరం పాటించాలంన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking