Header Top logo

కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న – పోలీసులు

AP 39TV 04మే 2021:

చిలమత్తూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో పోలీస్ వారు, మరియు చెక్ పోస్ట్ సిబ్బంది మండల వ్యాప్తంగా అక్రమ మద్యం గురించి విస్తృతంగా దాడులు నిర్వహించి 2 మోటార్ సైకిల్స్ మరియు 768 కర్ణాటక మద్యం పాకెట్స్ స్వాధీనం చేసుకొని కేసును నమోదు చెయ్యడం జరిగినది. ముద్దాయిలు పరారీలో ఉన్నారు .

 

Leave A Reply

Your email address will not be published.

Breaking