Header Top logo

కదిరి మునిసిపల్ ఎన్నికలలో భాగంగా 9వ మరియు 11వ వార్డుల నందు ప్రచారం చేసిన -డా..పి.వి.సిద్దా రెడ్డి

AP 39TV 08మార్చ్ 2021:

కదిరి మునిసిపల్ ఎన్నికలలో భాగంగా 9వ మరియు 11వ వార్డుల నందు కదిరి శాసన సభ్యులు డా..పి.వి.సిద్దా రెడ్డి  ఇంటింటి ప్రచారం గావించి ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి కౌన్సిలర్ అభ్యర్థులను అఖండా మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని షేక్ రేష్మా, 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని ఎం.వాజిదా మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking