Header Top logo

తిరుమలలో గదుల ధరల పెంపు

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునే భక్తుకుల

ఇది పిడుగు లాంటి వార్త..

తిరుమలలో గదుల ధరలు పెంచుతుూ టీటీడి నిర్ణయం తీసుకుంది.

నారాయణగిరి రెస్ట్ హౌస్,1,2,3 లో గదుల ధరలు పెంచిన టీటీడీ.

▪️రూ.150 ధరలు వున్న ఒక్కో గదిని జీఎస్టీతో కలిపి రూ.1700 పెంచిన టీటీడీ.

▪️నారాయణగిరి రెస్ట్ హౌస్ 4 లో
ఒక్కో గది రూ. 750 నుండి జీఎస్టీతో కలిపి రూ.1700 పెంచిన టీటీడీ.

▪️నారాయణగిరిలో కార్నర్ షూట్
జీఎస్టీతో కలిపి రూ.2,200.

▪️స్పెషల్ టైప్ కాటేజెస్ లో రూ.750 వున్న గదిని జీఎస్టీతో కలిపి వు రూ. 2200 పెంచిన టీటీడీ.

▪️పెంచిన ధరలు ఈనెల 1వ తేదీ నుండి అమలు చేస్తున్న టీటీడీ.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking