Header Top logo

గుడిబండ మండలంలో తాగునీటి సమస్య ను తీర్చిన -సర్పంచ్ లు

AP 39TV 03మార్చ్ 2021:

గుడిబండ మండలంలో తాగునీటి కొరత  తీర్చేందుకు నూతన సర్పంచ్ గా ఎన్నికైన జిబి కర్ణాకర్ గౌడ్, కొంకల్లు సర్పంచ్ కవిత ఓబన్న, సీసీగిరి సర్పంచ్ డి ఎల్ యంజరే గౌడ, వాళ్ళ వాళ్ళ గ్రామాలలో తాగునీటి కొరత  తీర్చేందుకు బోర్లు వేయించ గా పుష్కలంగా నీళ్లు లభించినందుకు ప్రజల్లో ఆనంద వ్యక్తమవుతోందని వారు తెలిపారు.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking