Header Top logo

మాజీ ఎమ్మెల్యే & ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి బొమ్మనహల్ మండలం లో పర్యటన

AP 39TV 03ఏప్రిల్ 2021:

బొమ్మనహల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే & ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి వైయస్సార్ సిపి ఎం పి టి సి, జెడ్ పి టి సి, అభ్యర్థుల ను గెలిపించాలని నేమకల్లు ఆంజనేయ స్వామి దర్శనా అనంతరం పలు గ్రామాల్లో పర్యటించారు. నేమకల్లు , బొమ్మనహల్, ఉంతకల్లు, సిద్ధ రాంపురం, చంద్రగిరి, కురువల్లి గ్రామాల్లో పర్యటించి వై ఎస్ ఆర్ సి పి ఎంపిటిసి ,జెడ్పిటిసి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

K. రమేష్,
ఏపీ 39 టీవీ రిపోర్టర్,
బొమ్మనహల్.

Leave A Reply

Your email address will not be published.

Breaking