Header Top logo

ముగ్గురాయి గనుల పేలుళ్లలో 5 మంది మృతి

AP 39TV 08మే 2021:

కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గ్రామ సమీపంలో శనివారం ముగ్గురాయి కోసం బాంబులు అమర్చి రాయి తవ్వుతుండగా గనుల్లో ప్రమాదవశాత్తు అవి పేలి ఐదు మంది కార్మికులు మృత్యువాత పడ్డారు.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking