Header Top logo

నేషనల్ మిన్స్క్ మ్ మెరిట్ స్కాలర్ షిప్ ముగ్గురు విద్యార్థుల ఎంపిక

ఏపీ39టీవీ న్యూస్
జూన్ 12
గుడిబండ:-మండలంలోని మోరబాగల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నేషనల్ మిన్స్క్ మ్ మెరిట్ స్కాలర్ షిప్ ముగ్గురు విద్యార్థుల ఎంపిక ఒక్కొక్క విద్యార్థికి 24 వేల చొప్పున 4 సంవత్సరాల పాటు విద్య అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అన్నారు ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిప్పేస్వామి ప్రధానోపాధ్యాయులు ఆనందప్ప మాట్లాడుతు ఎంపికైన విద్యార్థులు మండలంలోని ఏ ప్రాథమికోన్నత పాఠశాలకు ఎంపిక కాకుండా మన పాఠశాలలోనే ఎంపిక కావడంతో ఆనందం వ్యక్తం చేశారు విద్యార్థులు P.అమూల్య.తనుజ.R. అమూల్య లను సర్పంచ్ తిప్పేస్వామి హెచ్ఎం ఆనందప్ప పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ నరసింహులు. రాజు. మరియు ఉపాధ్యాయులు గ్రామస్తులు. అభినందించారు.

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking