Header Top logo

మాజీ మంత్రి రఘువీర ను కలిసిన గుడిబండ సర్పంచ్

Ap 39tv న్యూస్ ఫిబ్రవరి 23

గుడిబండ:- పెనుగొండ డివిజన్ లో 4 వ విడుత ఎన్నికలలో భాగంగా గుడిబండ వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి జి బి కర్ణాకర్ గౌడ్ మడకశిర నియోజకవర్గం వ్యాప్తంగా 66 పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో 1172 సాధించిన వ్యక్తి మరియు మందలపల్లి వైఎస్ఆర్సిపి రెబెల్ సర్పంచ్ అభ్యర్థి అశ్వత్ 671 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మాజీ పిసిసి అధ్యక్షులు నీలకంఠాపురం రఘువీరా రెడ్డి స్వగ్రామంలో వెళ్లి మర్యాదపూర్వకంగా కలసి వారి ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలిపారు
ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు చిక్కన్న ఎస్ ఎస్ గుండ్లు రాజ్ కుమార్ గుడిబండ శశిధర్ గౌడ్ సింగేపల్లి పాత లింగప్ప తదితరులు పాల్గొన్నారు

కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv న్యూస్
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking