Header Top logo

గుడ్ మార్నింగ్ రాయదుర్గం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాపు

AP 39TV 15ఫిబ్రవరి 2021:

రాయదుర్గం మేజర్: రాయదుర్గం పట్టణం లోని మూడో వార్డు లో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో పర్యటించిన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మూడవ వార్డు లోని ప్రజలను అడిగి వార్డు సమస్యలను తెలుసుకున్న కాపు రామచంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బడే జబ్బర్ మియా, మూడవ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పద్మావతి, వైజాగ్ రవి, డబ్బడి మంజు, వైయస్సార్ సిపి నాయకులు, ఇన్చార్జిలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

R. ఓబులేసు,
ఏపీ 39 టీవీ,
రాయదుర్గం ఇంచార్జి.

Leave A Reply

Your email address will not be published.

Breaking