Header Top logo

పులకుర్తి గ్రామంలో 61 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్సీపీ పార్టీ లోకి చేరిక

AP 39 TV 21ఫిబ్రవరి 2021:

హీరేహాల్ మండల పరిధిలోని పులకుర్తి గ్రామం నందు తెలుగుదేశం పార్టీకి చెందిన 61 కుటుంబాలు.

ప్రభుత్వ విప్ రాయదుర్గం నియోజక వర్గం శాసనసభ్యులు గౌరవ శ్రీ కాపు రామచంద్రారెడ్డి  సమక్షంలో మరియు మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శ్రీ వన్నూరు స్వామి అన్న గారి ఆధ్వర్యంలో

1.బి లక్ష్మణ్ వైస్ సర్పంచ్
2. నాగరాజు, పంపాపతి, గురి హనుమంతు, సున్నం జంపన్న, గోవిందా, దేవ రెడ్డి, వీరేష్, బసన్న, హనుమంత, భీమరాజు, ఉమేష్, భీమ లింగ, రామాచారి హనుమంత, యువరాజు, వీరాంజనేయులు, గోపాల్, ఎర్రిస్వామి, బైలాప్పగారి హనుమప్ప, ముత్యాల అప్ప గారి నాగరాజు మరి మరియు మిగతా సోదరులు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగినది.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పులకుర్తి చంద్ర, రాజన్న గౌడ్, శ్రీ రంగ రెడ్డి, కాలువ తిమ్మారెడ్డి, శివ లింగప్ప, కెబీ.హనుమంతప్ప, నాగరాజు, హెచ్ కే. హనుమంత రెడ్డి, రమేష్, బొజ్జన్న, మంజు, మల్లికార్జున, పరమేశ్వర, తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలోని పులకుర్తి గ్రామం నందు తెలుగుదేశం పార్టీకి చెందిన 61 కుటుంబాలు.

 

R.ఓబులేసు,
ఏపీ39టీవీ రిపోర్టర్,
రాయదుర్గం ఇన్చార్జి.

Leave A Reply

Your email address will not be published.

Breaking