Header Top logo

సర్పంచ్ ఆధ్వర్యంలో గర్భవతులు బాలింతలకు పోషక ఆహారం పంపిణి

చేగుంట మండలంలోని చందాయి పేట గ్రామంలో అంగన్వాడి స్కూల్లో స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో గర్భవతులు బాలింతలకు మరియు బాలబాలికలకు పోషక ఆహారం గుడ్లు, పాలు ,బాలామృతం, పప్పు, బియ్యం, ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, టీచర్ ఫరీదా మేడం పాల్గొన్నారు..

మెదక్ జిల్లా చేగుంట నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్.

Leave A Reply

Your email address will not be published.

Breaking