Header Top logo

వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న యస్.ఐ

కర్నూల్ జిల్లా ప్యాపిలి పట్టానంలో యస్ ఐ మారుతి శంకర్ వారి సిబందితో
వాహనాల తనిఖీ నిర్వహించారు. అర్సి,లైసెన్స్,లేనివారికి పది చేలానాలు 1500 రూ , విధించినట్లు వారు తెలిపారు. వాహన్దారులకు తగిన జాగ్రత్తలు సూచించ్చారు. అతి వేగంగా వెళ్లకుండా సురక్షితంగా గమ్యాన్ని చేరాలని వారు సూచించారు.
ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్ Sm బాషా ప్యాపిలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking