Header Top logo

రైతు పండించే ప్రతి గింజను ప్రభుత్వము కొనుగోలు చేస్తోంది :ఎమ్మెల్యే వనమా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:- సుజాతనగర్ మడలం పాత అంజన పురం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ వనమా రాఘవేంద్ర రావు గారు, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర్ రావు, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ శ్రీ మండే వీర హనుమంత రావు, ఎంపిపి భూక్యా విజయ లక్ష్మి, జెడ్పీటీసీ బిందు చౌహన్, ఆత్మ కమిటీ చైర్మన్ లింగం పిచ్చి రెడ్డి, రైతు సమన్వయ కమిటీ సభ్యులు శ్రీ బాగం మోహన్ రావు, ఎంపిటిసి లు శోబా రాణి, బత్తుల మానస, మూడ్ గణేశ, సర్పంచులు నాగ చైతన్య, కృష్ణవేణి, హీరాని, రవి, తెరాస నాయకులు కాసుల వెంకట్, బత్తుల వీరయ్య, సత్యనారాయణ (సంపు), బత్తుల రమేష్, జీతే రామ్, కాజా మియా, అమృత రావు, బైరి సాంబయ్య, సైదు బాబు, అంరు,హరి నాయక్,గాజుల సీతారాములు,హరిదాసు నాయక్,వజ్జ రామారావు,తాళ్లూరి ధర్మారావు, పాపారావు,గుగులోత్ మంగ్య, వైస్ చైర్మన్ దామోదర్, కేకే శ్రీను,వాసు,పిల్లి కుమార్,చింత నాగరాజు ,అశోక్, రామన్ మరియు మత్స్య శాఖ అధికారులు, సొసైటీ డైరెక్టర్లు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కళ్యాణ్ ప్రజా నేత్ర న్యూస్.

Leave A Reply

Your email address will not be published.

Breaking