Header Top logo

రైతాంగ పోరాటానికి మద్దతు తెలియచేస్తూ రైతుల పోరాటానికి సహాయనిధి

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం ఢిల్లీ జరుగుతున్న రైతాంగ పోరాటానికి మద్దతు తెలియచేస్తూ రైతుల పోరాటానికి సహాయనిధిని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ శ్రీకాకుళం బేస్ యూనిట్ నుంచి రూ:10,400/-లు శ్రీకాకుళం సీఐటీయూ జిల్లా కమిటీకి అందచేశారు.ఈకార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.

Leave A Reply

Your email address will not be published.

Breaking