Header Top logo

రఘుపతి పేట్ గ్రామాన్ని మండలంగా ప్రకటించే వరకు ఉద్యమం… సీపీఐ నియోజకవర్గ ఇంఛార్జి పులిజాల పరశురాములు

కల్వకుర్తి మండలం రఘుపతి పేట్ గ్రామాన్ని
మండలంగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సీపీఐ పార్టీ తాలూకా ఇంఛార్జి పులిజాల పరశురాములు అన్నారు సోమవారం కల్వకుర్తి మండలం లోని రఘుపతి పేట్ గ్రామంలో సమావేశం నిర్వహించి గ్రామాన్ని మండలం చేయవలసిన ఆవశ్యకత మారుమూల గ్రామాల ప్రజలకు కలిగే సౌకర్యాల గురించి వివరించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులలో రఘుపతి పేట గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించకపోతే కల్వకుర్తి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష కు సిద్ధంగా ఉన్నామని తెలిపారు_

Leave A Reply

Your email address will not be published.

Breaking