Header Top logo

మెరుగైన వైద్యం అందజేయాలన్న మద్దిశెట్టి సామెల్

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం మల్లన్న గూడెంకు సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు అయినటువంటి పోదేం రామ్మూర్తి కుమారుడు కు వంశీకృష్ణకు బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నాడని తెలుసుకొని మద్ది శెట్టి సామెల్ ఈరోజు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది అక్కడ డాక్టర్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందజేయాలని హెచ్ ఆర్ సి ఆరు రాష్ట్రాల ఇంచార్జ్ అయినటువంటి మద్దిశెట్టి సామెల్ తెలిపారు..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking