Header Top logo

మారేడుపల్లి గ్రామంలో దేవుని గుడి నీ కూడా చోరీకి విడిచిపెట్టని దొంగలు

పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం మారేడు పల్లి గ్రామం లో అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో. చోరీ ఆలయంలో దేవుడివి 3 వెండి కిరీటాలు 3 తులాల పుస్తెలు మట్టెలు ఉండి పగలగొట్టి అందులో ఉన్న డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు. ప్రజా నేత్ర టీవీ న్యూస్ రిపోర్టర్ చిలుక సతీష్.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking