Header Top logo

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో ధర్నా చౌక్ లో అఖిల పక్షం పార్టీల ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకోవాలని చేస్తున్న 13 రోజు నిరసన దీక్షలో భాగంగా సిపియం రైతు సంఘం తరుపున ఏర్పాటు చేసిన దీక్ష కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపి ,దీక్షను ఉద్దేశించి మాట్లాడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్నా యకులు నాగాసీతారాములు, ఈకార్యక్రమములో జిల్లాకాంగ్రెస్ ‌నాయకులు చింతలపుడి.రాజశేఖర్‌,తుంపురు.వీరస్వామి,INTUCనాయకులు నాగభూషణం మరియు యువజన కాంగ్రెస్‌ జిల్లా ‌జనరల్‌ సెక్రటరీ ఆబీద్‍,సాయి,అఖిలపక్షం నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking