Header Top logo

భద్రాచలం ITDA ముందు కొనసాగుతున్న గోండ్వానా సంక్షేమ పరిషత్ దీక్షలు

భద్రాచలం ITDA ముందు కొనసాగుతున్న గోండ్వానా సంక్షేమ పరిషత్ దీక్షలు గురువారానికి 32 రోజు కి చేరుకున్నాయి.ఈ దీక్ష శిబిరాన్ని భద్రాచలం MLA శ్రీ..పొదెం.వీరయ్య గారు సందర్శించి సమస్య ను అడిగినందున రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు పాయం.సత్యనారాయణ, కీసరి.రాంబాబు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సమస్య పై ITDA PO గారిని ఆడిగితెలుసుకొని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking