Header Top logo

పేదలందరికీ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు

కృష్ణగిరి మండలం టి.గోకులపాడు గ్రామంలో లబ్ధిదారుల తో కలసి మొక్కలను నాటిన అనంతరం గ్రామ సభలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 23,500 కోట్ల విలువ చేసే 68,300 ఎకరాలు భూమిలో 30,75,755 మంది అక్క చెళ్ళమ్మకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ కి శ్రీకారం చుట్టారు మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, దీనిలో భాగంగా మొదటి విడత 28080 కోట్ల అంచనా వ్యయం తో 15.60లక్షల ఇళ్ల నిర్మాణానికీ శ్రీకారం చుట్టడం జరిగింది అని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, క్రిష్ణగిరి మండల ఇన్చార్జి డాక్టర్ వెంకట్ రామ్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారి తనయుడు కంగాటి రామ్మోహన్రెడ్డి , జాయింట్ కలెక్టర్ 3 ఖాజా మొహిద్దీన్ , స్పెషల్ కలెక్టర్ యస్.రామ స్వామి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీ వాణి, ఎమ్మార్వో రామచంద్ర రావు, హౌసింగ్ డీ ఈ గురుప్రసాద్ ,ఎంపీడీవో కృష్ణ రెడ్డి, హోసింగ్ ఏ ఈ కృష్ణారెడ్డి, మరియు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మండల కన్వీనర్ ఆర్ బి వెంకట రాముడు, కురువ సంఘం రాష్ట్ర డైరెక్టర్ సుకన్య, క్రిష్ణగిరి జడ్పిటిసి సభ్యురాలు కే.ఈ సుభాషిని, పత్తికొండ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కటారు కొండ మాధవరావు, మరియు గోకులపాడు, కృష్ణగిరి మండలం గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ క్రిష్ణగిరి మండలం.ఎస్ హుస్సేన్ మియా..

Leave A Reply

Your email address will not be published.

Breaking