Header Top logo

పల్లెపు గోవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించి భారత మానవ హక్కుల మండలి

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడు గ్రామానికి చెందిన బిజెపి ఓబీసీ మోర్చా పెనుబల్లి మండల అధ్యక్షులు పల్లేపు రాధాకృష్ణ గారి చిన్న తమ్ముడు పల్లెపు గోవర్ధన్ s/o భిక్షం ది.24.12.2020 న హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారనీ తెలిసి భారత మానవ హక్కుల మండలి తరపున వారి కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చి దైర్యం చెప్పి రావడం జరిగింది.పరామర్శించిన వారిలో HRCI తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మద్దిశెట్టి సామేలు, పెనుబల్లి మండల నాయకులు సానిక చెన్నరావు, HRCI సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి ఇనపనూరి నవీన్, రాష్ట్ర వైస్ చైర్మన్ ఇనపనూరి శ్రీనివాస్, పల్లగాని తేజా, పల్లగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking