Header Top logo

పరశురామ అవతారం లో దర్శనమిస్తున్న భద్రాద్రి రామయ్య

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరుగు అధ్యయనోత్సవాల లో భాగంగా ఆరవరోజు పరశురామ అవతారం లో దర్శనమిస్తున్న శ్రీరామచంద్ర స్వామి వారు.జై శ్రీరామ్.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking