Header Top logo

నూతన కార్పోరేటర్ల సన్మాన సభ

రవీంద్రభారతి హైదరాబాద్ లో గెలిచిన అటువంటి కార్పొరేటర్లకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాలు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షులు పిడికిళ శ్రీనివాసులు జంపుల తిరుపతయ్య సుధాకర్ గౌడ్ మల్లేష్ నాగోజి ఆ పర్వతాలు పాల్గొనడం జరిగింది..

Leave A Reply

Your email address will not be published.

Breaking