Header Top logo

నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన ci సట్ల రాజు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని దోసపాటి రంగారావు-భారతి గార్ల కళ్యాణ మండపంలో చింత్రియాల గ్రామ లో అశ్వాపురం ci సట్ల రాజు సొంత ఖర్చులతో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసినారు ,ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏఎస్పీశబరీష్ మాట్లాడుతూ,. Police ప్రజలతో పెండ్లి భావంతో ఎన్నో మంచి కార్యక్రమం లో పోలీసు వారు చేస్తున్నారని అదేవిధంగా యువత కూడా చెడు మార్గం లోనికి వెళ్ళకూడదని ,ఈ కార్యక్రమంలో తెలిపినారు, దోసపాటి పిచ్చేశ్వరరావు , మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు, sk, నయీమ్. పాల్గొన్నారు..

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

Leave A Reply

Your email address will not be published.

Breaking