Header Top logo

దొడ్డవరప్పాడు లో ఇంటి పట్టాల ను అందజేస్తున్న ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు

దొడ్డవరప్పాడు లో జరిగిన సభలో ఎమ్మెల్యే టీ జె ఆర్ సుధాకర్ బాబు గారు మాట్లాడుతూ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా( 1,80.000) ఒక లక్ష 80 వేల రూపాయలు నిధులతో ఇంటిని , కూడానిర్మించి ఇస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేశారు..ఇంటి స్థలాలు ఇవ్వటంతో పాటు రెండు నెలల్లో ఇల్లు నిర్మించి ఇవ్వనున్నట్లు తెలియజేశారు మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, మీరు నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కష్టాలను చూసి ఆ కష్టాలను తొలగించాలని ఉద్దేశంతో అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ప్రధాన అవసరమైన ఇంటి నిర్మాణాన్ని కూడా చేసి ఇవ్వటం గొప్ప కార్యక్రమం అని కొనియాడారు..ప్రజా నేత్ర రిపోర్టర్ చీమకుర్తి సి.వి.ఎన్.ప్రసాద రావు..

Leave A Reply

Your email address will not be published.

Breaking