Header Top logo

త్రిపురవరం గ్రామం లోని ఎస్సీ కాలనీలో 12 మందికి ఫుడ్ పాయిజన్

కడపజిల్లా ఖాజీపేట మండలం లోని త్రిపురవరం గ్రామం లోని ఎస్సీ కాలనీలో 12 మందికి ఫుడ్ పాయిజన్ అయింది వీరు కడప నగరంలోని పద్మావతి బేకరీ పాత బస్టాండ్ కడప నందు మిఠాయిలు స్వీట్లు తినడం వల్ల వీరందరూ ఫుడ్ పాయిజన్ తో కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం అయినది ప్రజానేత నూస్ రిపోర్ట్ వెంకట ప్రసాద్ ఖాజీపేట.

Leave A Reply

Your email address will not be published.

Breaking