Header Top logo

తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు రావుల శ్రీనివాసులు ఘనంగా ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు శంపురి సత్యం, జిల్లా ,విద్యార్థి విభాగ అధ్యక్షులు కె పవన్ కుమార్,ఉపాధ్యాయులు తాండ్ర చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి జంగిలి కొండల్,కార్యదర్శి భారత్,మహేందర్,కార్యకర్తలు,తాండ్ర రాజేష్,బాల్ రాజు,ఆనంద్, సైదులు,నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking