Header Top logo

చదవడం మా కిష్టం

నకరికల్లు శాఖ గ్రంధాలయం లో జరిగిన కార్యక్రమం లో నకరికల్లు గ్రంధాలయాధికారి K. రమణారెడ్డి గారు, శ్రీ వంగా వెంకట రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నకరికల్లు ప్రధానోపాధ్యాయురాలు K. రంగాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమము విద్యార్థులలో పఠనాసక్తిని పెంపొందించడానికి ఎంతగానో తోడ్పడుతుందని , ప్రతి విద్యార్థి ఆదివారం గ్రంథాలయానికి వచ్చి వారి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వక్తలు తెలిపారు..

కృష్ణంరాజు ప్రజా నేత్ర రిపోర్ట్.

Leave A Reply

Your email address will not be published.

Breaking