Header Top logo

క్రిస్మస్ ఆరాధన వేడుకలులో పాల్గొన్న వైయస్ఆర్ పార్టీ నాయకులు

రణస్ధలం మండలం బంటుపల్లి గ్రామంలో వైయస్ఆర్ పార్టీ కార్యకర్త టొంపల గణపతి ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఆరాధన వేడుకలులో పాల్గొన్న వైయస్ఆర్ పార్టీ నాయకులు పాశపు ముకుందరావు గారు,వెలిచేటి సురేష్ కుమార్ గారు,పాస్టర్. కె.ఆమోస్ గారు చేతులు మీదుగా కేక్ కటింగ్ చేసి క్రిస్మస్ సంబరాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కె.అప్పారావు,టి.సంతోష్,వై.తవుడు,ఉప్పాడ.సత్యనారాయణ,జె.జగధీష్,టి.ఈశ్వర్ కోటేష్,టి.ఈశ్వర్, శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు. ప్రజానేత్ర న్యూస్ రిపోర్టర్ చిన్ని రణస్థలం మండలం.

Leave A Reply

Your email address will not be published.

Breaking