Header Top logo

ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా

దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష అన్నగారి పిలుపుమేరకు మెదక్ జిల్లా చేగుంట మండల ఎమ్మార్వో కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర దళిత మోర్చా నాయకులు కొండి స్వామి మాట్లాడుతూ దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు. గతంలో ఇచ్చిన అసైన్మెంట్ భూములకు పట్టావెంటనే ఇవ్వాలి. నిరుద్యోగులకు వెంటనే నిరుద్యోగ భృతి72000 వేల రూపాయలు వెంటనే చెల్లించాలి అన్నారు ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి. అసెంబ్లీ కోకన్వీనర్ గోవింద్. చేగుంట మండల పార్టీ అధ్యక్షుడు చింతల భూపాల్. దళిత మోర్చా మండల ఉపాధ్యక్షులు బాబు . చేగుంట పట్టణ అధ్యక్షులు సాయిరాజ్ చింతకాయల ప్రవీణ్. దళిత మోర్చా నాయకులు మోయ స్వామి. ప్రశాంత్ సాయిబాబా. టీ మల్లేష్ .దళిత మోర్చా ననాయకులు పాల్గొనడం జరిగింది..ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్ మెదక్ జిల్లా చేగుంట..

Leave A Reply

Your email address will not be published.

Breaking