Header Top logo

మహాశివుడు ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన నాగర్ కర్నూల్ ఎంపీ

అచ్చంపేట మండలం ఉమామేశ్వర దేవాలయాన్ని నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు సందర్శించి మహాశివుడు ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సుధాకర్ మరియు నాయకులు నరసింహా గౌడ్ మరియు ఖలీల్ . నాగయ్య నిరంజన్ , కార్యకర్తలు, తదితరులు అభిమానులు పాల్గొన్నారు.నాగర్ కర్నూల్ జిల్లా ఁపజానేఁత న్యూస్ బ్యూరో శేఖర్.

Leave A Reply

Your email address will not be published.

Breaking