Header Top logo

ఆర్ధిక సాయం అందజేసిన మునిసిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 8 వార్డు కు చెందిన పాల యాదయ్య గారు గారు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబన్నీ పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి వారి కుటుంబానికి స్థానిక మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ఐదు వేల(5000) రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ ఛైర్మన్ కూరేళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు జిట్ట పద్మ- బొందెయ్య, బెల్లి సతయ్య, కోనేటి కృష్ణ మరియు TRS పార్టీ నాయకులు దాసరి నర్సింహ,పోకల రమేష్,జిట్ట నర్సింహ చిత్రకంటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking