Header Top logo

అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతిపత్రం

ముదిగొండ మండల పరిధిలోని పమ్మి గ్రామంలో ప్రభుత్వ భూమిని సబ్ స్టేషన్ కు ఇవ్వకుండా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తహసీల్దార్ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేసిన గ్రామస్థులు.. ఈ కార్యక్రమం లో శ్రీకాంత్ రాము మధు రమేష్ నాగరాజు గ్రామా ప్రజలు మహిళలు పాల్గొన్నారు..ప్రజానేత్ర న్యూస్ ఛానెల్ ముదిగొండ మండలం ఆర్ పి రమేష్..

Leave A Reply

Your email address will not be published.

Breaking