Header Top logo

వైకుంఠ ఏకదశి.. దేవాలయల్లో  భక్తుల రద్దీ

హిందు దేవాలయల్లో  భక్తుల రద్దీ

 నూతన సంవత్సరంలో ఫస్ట్ గా వచ్చిన వైకుంఠ ఏకాదశి..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుంచి భక్తులు  వైష్ణవ ఆలయాల్లో క్యూ కట్టారు.

సోమవారం తొలి వైకుంఠ ఏకదశి కావడంతో భక్తులతో శివాలయలు రద్దిగా మారాయి.  

గోవింద.. గోవింద అంటూ భక్తుల నామ స్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.

తిరుమల, సింహాచలం, అన్నవరం, భద్రాచలం, యాదాద్రి, ద్వారకాతిరుమల సహా ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking