Header Top logo

జింకను ఢీ కొన్న ద్వి చక్ర వాహనం

AP39TV NEWS ఫిబ్రవరి 28:

గుడిబండ :- మండలం లోని తిమ్మాపురం మోరుబాగల్ గ్రామాల మధ్య సాయంకాలం 7 గంటలకు ద్విచక్ర వాహనంతో వెళుతున్న నరసింహప్ప కిరణ్ వాహనానికి జింక ఒక్క సారిగా అడ్డు రావడంతో వాహనం అదుపు తప్పి ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే జింక కు కూడా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంజీవయ్య కు సమాచారం అందించగా హుట హుటిన అక్కడికి చేరుకొని జింక కు మెరుగైన సేవలు అందించినట్లు సమాచారం.

 

 

 

కొంకల్లు శివన్న
రిపోర్టర్
AP39TV
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking