Header Top logo

హై కోర్ట్ తీర్పుతో రేషన్ డోర్ డెలివరీ

ఏపీ 39 టీవీ న్యూస్ ఫిబ్రవరి 15

గుడిబండ:- ఈరోజు హైకోర్టు గ్రామీణ ప్రాంతాలలో రేషన్ డోర్ డెలివరీ అనుమతి రావడంతో గుడిబండ మండలం లో జంబలబండ గ్రామపంచాయతీ కేకతి గ్రామంలో గుడిబండ తాసిల్దార్ మహబూబ్ పీరా ఆదేశాల మేరకు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ రెడ్డి మరియు వీఆర్వో లు నాగరాజు రాజు వీఆర్ఏ లింగప్ప డీలర్ లక్ష్మమ్మ మినీ ట్రక్ డ్రైవర్ కె పీ శివరాజ్ సహాయకుడు శివకుమార్ రేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని రెవిన్యూ ఇన్స్పెక్టర్ రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కేకతి గ్రామ ప్రజలు రేషన్ కార్డు దారులు చంద్రప్ప నాగమ్మ మల్లికార్జున్ జయమ్మ తదితరులు పాల్గొని రేషన్ బియ్యం పంపిణీ చేసినట్లు వారు తెలిపారు.

కొంకల్లు శివన్న
రిపోర్టర్
ఏపీ39టీవీ న్యూస్
గుడిబండ.

 

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking