Header Top logo

తిరుమల శ్రీవారికి పోస్కో రూ.9కోట్ల విరాళం

తిరుమల: శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు పోస్కో సంస్థ రూ.9కోట్ల విరాళం ఇచ్చింది. ఈమేరకు పోస్కో సంస్థ సీఈవో సంజయ్‌ పాసి విరాళానికి సంబంధించిన డీడీలను శుక్రవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతలకు పండితులు వేదాశీర్వచనంచేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking