Header Top logo

కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి ప్రజల ప్రాణాలు కాపాడాలి:బి.కుళ్ళాయప్ప మాజీ యం పి టి సి శింగనమల 2

 

తెలుగుదేశం పార్టీఅధినేత నారాచంద్రబాబు నాయుడు  పిలుపు మేరకు శింగనమల మండలం దండు శ్రీనివాసులు  సారధ్యంలో కరోనా పై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కార్యక్రమం శింగనమల మండలం చిన్నజలాలపురం గ్రామం లోని వ్యవసాయ క్షేత్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు . ఈ సందర్భంగా బి.కుళ్ళాయప్పగారుమాట్లాడుతూ ప్రజలు ప్రాణాలు పోతుంటే, ముఖ్యమంత్రి రాజకీయ కక్షలు కోసం చంద్రబాబు నాయుడు గారి అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలందరికీ కోవిడ్-19 వాక్సిన్ వెంటనే అందించి, ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking