Header Top logo

అనంతపురం జిల్లా సేవ మందిర్ 220 కెవి సబ్ స్టేషన్ లో ట్రాన్స్ఫార్మర్ లో చెలరేగిన మంటలు

Ap 39 tv మార్చి 7
గుడిదబండ:- హిందూపురం, పరిగి,లేపాక్షి, చిలమత్తూరు సోమందేపల్లి.రోళ్ల అగలి మడకశిర గుడిబండ అమరాపురం మండలాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నాలుగు గంటల సమయం పడుతుంది అని తెలిపిన విద్యుత్ శాఖ అధికారులు

కొంకల్లు శివన్న
రిపోర్టర్
Ap39tv news
గుడిబండ

Leave A Reply

Your email address will not be published.

Breaking