Header Top logo

మామిడికుదురు మండల పరిధిలో విజయం సాధించిన విద్యార్ధులు .

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎస్.కే.వి.టి.డిగ్రీ కళాశాల లో -12-12-2020 నుండి 13-12-2020 వరకు జరిగిన జిల్లా స్థాయి తాయ్ బాక్సింగ్ పోటిలలో వివిధ క్యాటగిరి లో మామిడికుదురు మండల పరిధిలో విజయం సాధించిన విద్యార్ధులు .
అండర్ 19 ; బి. సాయి ఆదిత్య (గోల్డ్ ) ( 65-70kg)విభాగం
సీనియర్ 19+ :-ch.prakash (గోల్డ్ ) (50-55kg)
అండర్ 17; బి. అర్జున్ ( గోల్డ్ ) ( 45-50kg)విభాగం , సిహెచ్ . సాయి కిరణ్ (సిల్వర్ ) (40-45kg)విభాగం , సిహెచ్ . రామనరసిమ్హముర్తి ( సిల్వర్) (50-55 kg)విభాగం ,బి .గీతికావేని ( గోల్డ్ )(70-75kg)విభాగం, అలీ అబ్బాస్ ( గోల్డ్ ) ( 70-75 kg)విభాగం.
అండర్ 14 :- సి అనిత సుధ (గోల్డ్ ) (40-45kg)
అండర్ 12 :- బి .భరత్ ( గోల్డ్ ) ( 30-35kg)
అండర్ 09 : – బి హేమేష్ నీల్ సింహ ( 20-25 kg)

Leave A Reply

Your email address will not be published.

Breaking