Header Top logo

బీజ్జం కృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీ పొంగులేటి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల మోరంపల్లి బంజర్ గ్రామంలో చెరువులో ట్రాక్టర్ కిందపడి చనిపోయిన టువంటి బీజ్జం కృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి 50000 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking