Header Top logo

బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు భూమగల్లా రాము ఆధ్వర్యంలో mro మెమోరాండం

చౌదరి గూడ మండల్ కేంద్రంలో బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడు భూమగల్లా రాము ఆధ్వర్యంలో :ఈరోజు మండల్ కేంద్రంలో mro మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ కేసీఆర్ ప్రభుత్వం ఇచిన్న హామీలను తుంగ్గలో తొక్కింది .
1 దళితులకు మూడు ఎకరాలకు ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు మండల్ కేంద్రంలో ఒక్కరికి కూడా మూడు ఎకరాల భూమి ఇవ్వాలే
2 దళితులకు డబుల్ బెడ్రమ్స్ ఇవ్వాలి అని ఇంతవరకు చౌదరి గూడ మండల్ కేంద్రంలో ఏ ఒక్కరికి కూడా ఇవ్వలే కావున ఇవాళ అని ఈరోజు చౌదరి గూడ మండల్ కేంద్రం mro కు మెమోరాండం ఇవ్వడం జరిగింది వెంటనే ఇచ్చిన్న హామీలను అమలు చేయాలి డిమాండ్ చేస్తున్నాము దీనిలో బీజేపీ దళిత మోర్చా మండల్ అధ్యక్షుడు భూమగాళ్ల రాము బీజేపీ మండల్ అధ్యక్షుడు కొనెరి శ్రీనివాస్ బీజేపీ జిల్లా కమిటీ సభ్యులు కృష్ణయ్య రాజు మండల్ ప్రధాన కార్యదర్శి సురేష్ obc మండల్ అధ్యక్షుడు యాదయ్య దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి నర్సింలు ఉపాధ్యక్షుడు దేపల్లి నర్సింలు bjym మండల్ అధ్యక్షుడు అనిల్ యువమోర్చా ప్రధాన కార్యదర్శి అంజయ్య వినోద్ రామకృష్ణ రామచంద్రయ్య భీంరాజు మరియు వివిధ మోర్చా కార్యకర్తలు బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు..

ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ మహేష్ రంగా రెడ్డి జిల్లా చౌదర్ గూడెం.

Leave A Reply

Your email address will not be published.

Breaking