Header Top logo

ప్రశాంతంగా ముగిసిన ఐఐఐటీ ప్రవేశ పరీక్ష

పుల్లలచెరువు మండల కేంద్రంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో 66 మంది అభ్యర్థులకు గానూ 65 మంది హాజరయ్యారు. ఇక్కడ తొలిసారిగా పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు,..

Leave A Reply

Your email address will not be published.

Breaking